మెదక్ జిల్లాలో మహిళ దారుణ హత్య (UPDATE)

59చూసినవారు
మెదక్ జిల్లాలో మహిళ దారుణ హత్య (UPDATE)
మెదక్ జిల్లా చేగుంట జాతీయ రహదారి పక్కన జరిగిన మహిళ హత్య కేసును ఛేదించేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. 3 రోజుల క్రితం గుర్తుతెలియని మహిళను దుండగులు హత్య చేసి పెట్రోల్ పోసి దహనం చేశారు. ఈ ఘటనపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన సీఐ వెంకటరాజా గౌడ్ హైవేపై టోల్ గేట్ వద్ద సీసీ కెమెరాలు, గ్రామాల్లోని అనుమానిత ప్రాంతాల్లో సీసీ కెమెరాలు తనిఖీ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్