ఎలుకల మందు తాగి వ్యక్తి మృతి

54చూసినవారు
ఎలుకల మందు తాగి వ్యక్తి మృతి
సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం కాకతీయ నగర్ శ్రీ సాయి రెసిడెన్సీ లో గంగారాం ( 38 ) వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు. గంగాధర్ కడుపునొప్పి భరించలేక 6 ప్యాకెట్ల ఎలుకల మందు తాగాడు. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం 1: 00 గంగాధర్ మృతి చెందారు. అతని మరణం పట్ల తనకు ఎలాంటి అనుమానం లేదని భార్య సూర్య కుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామచంద్రపురం పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్