15 లక్షల మొక్కలు నాటి, సంరక్షణకు చర్యలు తీసుకోవాలి

60చూసినవారు
15 లక్షల మొక్కలు నాటి, సంరక్షణకు చర్యలు తీసుకోవాలి
జిల్లా వ్యాప్తంగా 15 లక్షల మొక్కలు నాటి, సంరక్షణకు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి షఫియుల్లాఖాన్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన సిద్దిపేట జిల్లాలోని పలు గ్రామాల్లో పల్లె ప్రకృతి వనం, నర్సరీలు, ఎవెన్యూ ప్లాంటేషన్ మొక్కలతో పాటు వనమహోత్సంలో భాగంగా మొక్కలు నాటే ప్రాంతాలను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్