సిద్దిపేట క్యాంపులో జవాన్ మురళి నాయక్‌కు ఘన నివాళి

75చూసినవారు
సిద్దిపేట క్యాంపులో జవాన్ మురళి నాయక్‌కు ఘన నివాళి
భారత్ - పాకిస్తాన్ యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్ మురళి నాయక్ కు ఘన నివాళులు అర్పిస్తూ, సిద్ధిపేట క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు జవాన్ చిత్రపటానికి పుష్పమాల అర్పించి, దేశ సేవలో ఆయన త్యాగాన్ని స్మరించుకున్నారు. “జవాన్ మురళి నాయక్ చేసిన పోరాటం, చూపిన సాహసం వృథా కాదు. భారతదేశం ఖచ్చితంగా గొప్ప విజయాన్ని సాధిస్తుంది అన్నారు.

సంబంధిత పోస్ట్