మాజీ ఉపసర్పంచ్ కుటుంబానికి పరామర్శ

72చూసినవారు
మాజీ ఉపసర్పంచ్ కుటుంబానికి  పరామర్శ
సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం మోతే గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన గుంటి నర్సవ్వ కుటుంబాన్ని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గురువారం పరామర్శించి ప్రగడ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యంతో మృతిచెందం చాలా బాధాకరమని మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్