దౌల్తాబాద్: పోషణ పక్వాడలో తల్లులకు అవగాహన

72చూసినవారు
దౌల్తాబాద్: పోషణ పక్వాడలో తల్లులకు అవగాహన
పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు పోషణ ఆహారం తీసుకోవాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ గిరిజ అన్నారు. గురువారం మండల పరిధిలోని తిరుమలాపూర్ గ్రామంలో పోషణ పక్వాడలో భాగంగా తల్లులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిడ్డ పుట్టినప్పటి నుంచి జీవితకాలం వరకు పోషణ ఆహారం తీసుకోవడం ప్రతి ఒక్కరికి అవసరమని సూచించారు.

సంబంధిత పోస్ట్