దౌల్తాబాద్: బీఆర్ఎస్ రజతోత్సవ సభను జయప్రదం చేయాలి

84చూసినవారు
దౌల్తాబాద్: బీఆర్ఎస్ రజతోత్సవ సభను జయప్రదం చేయాలి
ఈనెల 27న వరంగల్ లో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభను జయప్రదం చేయాలని బీఆర్ఎస్ నియోజకవర్గ సీనియర్ నాయకులు, దౌల్తాబాద్ మండల మాజీ సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు సరువుగారి యాదవ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఆయన తిరుమలాపూర్ లో విలేకరులతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమాలు కొత్తకాదనీ, ఉద్యమాల నుంచి వచ్చిన పార్టీ అని పోరాటాలు ప్రజా ఉద్యమాల గడ్డ దుబ్బాక నియోజకవర్గం నుండి వరంగల్ సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్