దౌల్తాబాద్: నిరుపేదలకు వరం సీఎం సహాయనిధి

64చూసినవారు
దౌల్తాబాద్: నిరుపేదలకు వరం సీఎం సహాయనిధి
నిరుపేదలకు సీఎం సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందని బీజేవైఎం మండల అధ్యక్షుడు బుర్ర రాజు అన్నారు. గురువారం మండల పరిధిలోని ఉప్పరపల్లి గ్రామంలో మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు ఆదేశాల కలకుంట్ల సిద్దిరాం కు రూ. 10,500 సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశామన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు సీఎం సహాయనిధి ఎంతో దోహదపడుతుందని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్