అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత పాలిటెక్నిక్ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం స్థానిక మాడ్యులస్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాలిసెట్ కోసం శిక్షణ పొందిన విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విభాగాధిపతులు పాల్గొన్నారు.