వైఎస్ ఆశయ సాధనకు ప్రతీఒక్కరూ కృషి చేయాలి

69చూసినవారు
వైఎస్ ఆశయ సాధనకు ప్రతీఒక్కరూ కృషి చేయాలి
ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి దివంగత డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను సోమవారం సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. సిద్దిపేట పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ చార్జి పూజల హరికృష్ణ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్ ఆశయ సాధనకు ప్రతీఒక్కరూ కృషి చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్