కుడా ఛైర్మన్ మర్రి యాదవ రెడ్డి తల్లి మర్రి వెంకటమ్మ ఇటీవల పరమపదించడంతో హన్మకొండ టీచర్స్ కాలనీలోని నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ ప్రభుత్వ చీఫ్ దాస్యం భాస్కర్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.