దుర్గాప్రసాద్ స్వామీజీ ఆధ్వర్యంలో శ్రీ సంతోషిమాత దేవాలయంలో 108 హోమగుండాలతో హనుమాన్ యజ్ఞం శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ మహాయజ్ఞంలో పాల్గొన్న భక్తులకు పేరుపేరునా మంత్రి తన్నీరు హరీష్ రావు నమస్కారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “పాకిస్తాన్లో ఉగ్రవాదులను అణిచివేయడంలో భారత సైన్యం అద్భుతంగా పోరాడుతోంది. ఉగ్రవాదాన్ని అంతం చేయాలని, శాంతి నెలకొలపాలని స్వామీజీ ఆశీస్సులతో ఈ యజ్ఞం ఫలించాలని కోరుకుంటున్నా అన్నారు.