సిద్దిపేట: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో రూ. 22, 000 జరిమానా

80చూసినవారు
సిద్దిపేట: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో రూ. 22, 000 జరిమానా
మద్యం తాగి పట్టుబడిన పలువురు వాహనదారులకు సిద్దిపేట సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కాంతారావు గురువారం జరిమానా విధించారు. గత కొన్ని రోజుల కిందట పట్టణంలోని పలు ప్రాంతాల్లో వన్ టౌన్ సీఐ వాసుదేవరావు, ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ తమ సిబ్బందితో తనిఖీలు నిర్వహించగా 10 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు. వారిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి వారికి మొత్తంగా రూ. 22, 000 జరిమానా విధించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్