తన్నీరు హరీష్ రావు రంగాధంపల్లి హనుమాన్ దేవాలయం సందర్శన

83చూసినవారు
తన్నీరు హరీష్ రావు రంగాధంపల్లి హనుమాన్ దేవాలయం సందర్శన
సిద్దిపేట పట్టణంలోని రంగాధంపల్లి హనుమాన్ దేవాలయంలో రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు శనివారం ప్రత్యేకంగా పాల్గొన్నారు. ఆయన స్వామి వారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా నూతనంగా నిర్మించిన అన్నదాన భవనాన్ని హరీష్ రావు ప్రారంభించి, భక్తులతో కలిసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం హనుమాన్ మాల ధరించిన స్వాములతో కలిసి బిక్ష చేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్