పెద్దపల్లి: విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి

51చూసినవారు
పెద్దపల్లి: విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి
ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఇంటర్మీడియట్ బోర్డు అకడమిక్ జాయింట్ సెక్రెటరీ వసుంధరదేవి అన్నారు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి బొప్పరాతి నారాయణతో కలిసి మల్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి అధ్యాపకులు, విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. ప్రిన్సిపల్ శివరామకృష్ణ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్