సిరిసిల్లలో పర్యటించిన ఆర్టిఏ సభ్యుడు శ్రీనాథ్

62చూసినవారు
సిరిసిల్లలో పర్యటించిన ఆర్టిఏ సభ్యుడు శ్రీనాథ్
సిరిసిల్ల పట్టణంలోని ఆర్టిఏ సభ్యుడు శ్రీనాథ్ ట్రాఫిక్ ఎస్ఐ దిలీప్ కుమార్ తో కలిసి గురువారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీనాథ్ మాట్లాడుతూ పట్టణంలోని ట్రాఫిక్ సమస్య ఎక్కువ అవుతున్నందున అవసరమైన చోట ట్రాఫిక్ సిగ్నల్స్, డైవర్షన్ బోర్డులు, ఫ్రీ లెఫ్ట్స్ ఏర్పాటు చేయాలని అన్నారు.

సంబంధిత పోస్ట్