సిరిసిల్ల: ఐడి ఉన్న వారికే పని ఇవ్వాలి: రాజ్ కుమార్

56చూసినవారు
ప్లంబర్ ఐడి కార్డు ఉన్న వారికే ఇంటి యజమానులు పని ఇవ్వాలని సిరిసిల్ల పట్టణ ప్లంబర్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజ్ కుమార్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ ఐడి కార్డు ప్లంబర్ సంఘంలో ఉన్నాడని తెలియజేస్తుందని తెలిపారు. ప్లంబర్ సంఘంలో ఉన్నవారికి పని ఇవ్వడం ద్వారా ఏ సమస్య వచ్చినా ప్లంబర్ సంఘం పరిష్కరిస్తుందని వివరించారు.

సంబంధిత పోస్ట్