తంగళ్ళపల్లి: దళారులకు అమ్మి మోసపోవద్దు: చైర్ పర్సన్

64చూసినవారు
తంగళ్ళపల్లి: దళారులకు అమ్మి మోసపోవద్దు: చైర్ పర్సన్
రైతులు దళారులకు ధాన్యం అమ్మి మోసపోవద్దని మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వెలుమల స్వరూప తిరుపతిరెడ్డి అన్నారు. తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రైతులు ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్ముకొని మద్దతు ధర పొందాలని సూచించారు. దళారులకు ధాన్యం అమ్మి మోసపోవద్దని ఆమె పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్