సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తున్నాం

66చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో తెలంగాణ మాలమహానాడు ఆఫ్ ఇండియా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం ఆధ్వర్యంలో ఎస్సి ఎస్టీ వర్గీకరణ సుప్రీం కోర్టు తీర్పును వ్యతిరేకస్తున్నామన్నారు. ఎస్సి వర్గీకరణ తీర్పు సుప్రీం కోర్టు బీజేపీకి మోడీకి అనుకూలంగా రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు రాజ్యాంగానికి లోబడి ఉండాలా పార్లమెంట్ కా? అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్