ఎల్లారెడ్డిపేట: రైతులకు మద్దతు ధర అందించేందుకు కొనుగోలు కేంద్రాలు

77చూసినవారు
ఎల్లారెడ్డిపేట: రైతులకు మద్దతు ధర అందించేందుకు కొనుగోలు కేంద్రాలు
ఎల్లారెడ్డిపేట మండలం బొప్పపూర్ గ్రామంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయాలని, డబ్బులు వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా చూడాలని బుధవారం ఆదేశించారు. ధాన్యం అమ్ముకోవడానికి వచ్చే రైతులు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ప్రభుత్వం ప్రకటించిన మద్దత్తు ధరను పొందాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్