చందుర్తి: కళ్యాణలక్ష్మీ, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించిన ఎమ్మెల్యే

79చూసినవారు
చందుర్తి: కళ్యాణలక్ష్మీ, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించిన ఎమ్మెల్యే
చందుర్తి మండల కేంద్రంలో అర్హులైన 42 మంది లబ్ధిదారులకు రూ 42 లక్షల విలువ గల కళ్యాణ లక్ష్మీ మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్థానిక నాయకులతో కలిసి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్