వేములవాడ- మల్లారం రోడ్డు వైపు గేటు వాలు లీకేజీ అయి గత రెండు మూడు రోజుల నుంచి నీరు వృధాగా పోతుంది. దీనిపై అధికారులు స్పందించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి. ఇలా మంచినీరుని వృధా చేయడం వల్ల భవిష్యత్తులో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని స్థానికులు శనివారం వాపోతున్నారు.