వేములవాడ ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు గురువారం వేములవాడలో పర్యటించిన ఆయన దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, దేవాదాయశాఖ కమిషనర్ శ్రీధర్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూ తో కలిసి రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని విధాల అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.