వేములవాడ: ప్రెస్ క్లబ్ నూతన భవనం ప్రారంభించిన ప్రభుత్వ విప్

60చూసినవారు
వేములవాడ: ప్రెస్ క్లబ్ నూతన భవనం ప్రారంభించిన ప్రభుత్వ విప్
వేములవాడ ప్రెస్ క్లబ్ నూతన సమావేశ భవనము బుధవారం వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఐజేయు రాష్ట్ర అధ్యక్షుడు విరహాత్ అలీతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్