వేములవాడ మండల పరిధిలోని బొల్లారం గ్రామానికి చెందిన లోకుర్తి మనీష్ కు సీఎం రిలీఫ్ ఫండ్ను వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బుధవారం అందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి బొల్లారం గ్రామ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.