వేములవాడ: భీష్మ క్రికెట్ ట్రోఫీ కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానం

76చూసినవారు
వేములవాడ: భీష్మ క్రికెట్ ట్రోఫీ కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానం
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ప్రభుత్వ విప్ వేములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ ని గురువారం తాజా మాజీ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. జగిత్యాల తెలంగాణ గంగపుత్ర ఐక్యత యువజన సంఘం ఆధ్వర్యంలో గంగపుత్ర భీష్మ క్రికెట్ ట్రోఫీ కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రాజ్ కుమార్, గంగపుత్ర ఐక్యత సంఘం రాష్ట్ర అధ్యక్షులు పవన్, తదితరులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్