వేములవాడ: కళ్యాణ లక్ష్మీ, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందించిన ఎమ్మెల్యే

50చూసినవారు
వేములవాడ: కళ్యాణ లక్ష్మీ, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందించిన ఎమ్మెల్యే
వేములవాడ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం మండల పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు రూ 82 లక్షలు విలువ గల కళ్యాణ లక్ష్మీ, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను స్థానిక నాయకులతో కలిసి వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.