ఈసారి ముందుగానే నైరుతి రుతుపవనాలు

63చూసినవారు
ఈసారి ముందుగానే నైరుతి రుతుపవనాలు
TG: రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్.. ఈ సారి నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈనెల 13న అండమాన్ ను చేరి, ఈ నెలాఖరుకు తెలంగాణను తాకుతాయని వెల్లడించింది. దీంతో ఈసారి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా గతేడాది నైరుతి రుతుపవనాలు జూన్ రెండో వారంలో తెలంగాణకు చేరిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్