టోల్ చెల్లించాలని కారును ఆపినందుకు సిబ్బందిపై దాడి(వీడియో)

50చూసినవారు
TG: టోల్ చెల్లించాలని కారును ఆపినందుకు సిబ్బందిపై రంగారెడ్డి కలెక్టరేట్ ఉద్యోగి దాడికి పాల్పడ్డారు. రాజేంద్రనగర్ ఓఆర్ఆర్ వద్ద తాను ప్రభుత్వ ఉద్యోగిని అని టోల్ చెల్లించాడనికి ఉద్యోగి సిద్ధిఖీ నిరాకరించాడు. టోల్ కట్టి వెళ్లాలంటూ టోల్ సిబ్బంది వాహనాన్ని ఆపేశారు. దీంతో వాహనం నుండి దిగి టోల్ సిబ్బందిని దుర్భాషలాడుతూ సిద్ధిఖీ, అతని బంధువు దాడి చేసినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్