రూ. 300 కోట్లతో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి: భట్టి

55చూసినవారు
రూ. 300 కోట్లతో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి: భట్టి
మంచిర్యాలలో రూ. 300 కోట్లతో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మంచిర్యాలలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి.. ఆ మహనీయుడికి నివాళులు అర్పించి మాట్లాడారు. రాళ్లవాగు నుంచి గోదావరి పరిసరాలు ముంపునకు గురికాకుండా రిటైనింగ్‌ వాల్‌ నిర్మిస్తామని.. ఇందుకు కావలసిన రూ. 260 కోట్లతో రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్