రాష్ట్రాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

67చూసినవారు
రాష్ట్రాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
సుప్రీంకోర్టు దేశంలోని అన్ని రాష్ట్రాలకు మరోసారి కీలక సూచనలు చేసింది. పాదచరులకు సరైన ఫుట్‌పాత్ సౌకర్యం విషయంలో మార్గదర్శకాలను రూపొందించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. అదేవిధంగా.. జాతీయ రోడ్డు భద్రతా బోర్డు ఏర్పాటుకు కేంద్రానికి ఆరు నెలల సమయం మంజూరు చేసింది. ఆపై మరింత సమయం ఇవ్వబోమని హెచ్చరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్