హుజూర్నగర్ లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులపై భీకర పోరు చేసి ఉగ్రవాదులు అంతమొందించిన భారత సైనికులకు సంఘీభావం తెలుపుతూ స్థానిక ముస్లింలు శుక్రవారం సెల్యూట్ చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు మత పెద్దలు ఎండి అజీజ్ పాషా, షేక్ మన్సూర్ అలీ, అబ్దుల్ మజీద్ భాయ్, బిక్కన్ సాహెబ్, నవాబ్ జానీ, ఎస్డి మున్న, నయీమ్ భాయ్, మిల్లు రహీం, రహమతుల్లా, యూసఫ్, మోయిన్, నాగుల్ మీరా, సద్దాం, జానీ, సో హెల్, అక్బర్ ఉన్నారు.