హుజూర్నగర్: వందరోజుల ప్రణాళికలో పారిశుధ్య కార్యక్రమాలు

74చూసినవారు
హుజూర్నగర్ మున్సిపల్ పరిధిలోని మూడో వార్డు ఎన్జీవోస్ కాలనీ , గణేష్ నగర్ లలో వందరోజుల ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. నివాసాల మధ్య ఖాళీ ప్రదేశాల్లో ఉన్న పిచ్చి చెట్లను తొలగించారు. డ్రైనేజీలను వీధులను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కోతిసంపత్ రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్, వార్డు అధికారి అశోక్ జవాన్ వెంకటేశ్వర్లు సిబ్బంది ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్