గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి

73చూసినవారు
గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో గిరిజనులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పోరాటాలు చేస్తామని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ నాయక్ తెలిపారు. బుధవారం మట్టంపల్లిలో జిల్లా మహాసభలో మాట్లాడుతూ. పోడు భూములకు హక్కు పత్రాలు ఇస్తామని హామీ ఇచ్చిందని ఇంతవరకు ఎలాంటి జీఓ ఇవ్వలేదన్నారు. చేవెళ్ల ఎస్టీ ఎస్సి డిక్లరేషన్ సభలో 15 రకాల వాగ్దానాలు ఇచ్చారని వాటిని ఎప్పటిలోగా అమలు చేస్తారో స్పష్టత ఇవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్