సూర్యాపేట జిల్లాలో విషాదం.. కృష్ణా నదిలో యువకుడి గల్లంతు

81చూసినవారు
సూర్యాపేట జిల్లాలో విషాదం.. కృష్ణా నదిలో యువకుడి గల్లంతు
సుర్యాపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దిలోనిదానిలోని ఒక పాయలోపాలెంలో మేత కోసం వెళ్లిన పశువులను తోలుకోచ్చేందుకుతోలుకోవచ్చేందుకు వెళ్లిన యువకుడు సురుగాని అయోధ్య (20) నీటి ప్రవాహంలో కొట్టుకునిపోయాడు. ఈ విషాద ఘటన చింతలపాలెం మండలం తమ్మారం గ్రామంలో చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం పశువులను తోలుకు వచ్చేందుకు కృష్ణకృష్ణా నది వైపు వెళ్లిన అయోధ్య ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు కృష్ణా నది వద్దకు వెళ్ళగావెళ్లగా అక్కడ అతని చెప్పులను గుర్తించారు. నదిలో గల్లంతై ఉంటాడనిగల్లంతైఉంటాడని గ్రామస్తులు గాలింపు చర్యలు చేపట్టగా శుక్రవారం ఉదయం అతని మృతదేహం కృష్ణకృష్ణా నదిలో లభ్యమైందన్నారు.లభ్యమైందని అన్నారు.

సంబంధిత పోస్ట్