పాఠశాల ను తనిఖీ చేసిన కలెక్టర్

59చూసినవారు
పాఠశాల ను తనిఖీ చేసిన కలెక్టర్
హుజూర్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ తేజస్ నందన్ లాల్ పవార్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల లో ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్ ను పరిశీలించారు. వివిధ పాఠ్యాంశాల బోధనా పద్ధతులను అడిగి తెలుసుకున్నారు. 10వ తరగతి గది కి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు జీవిత లక్ష్యాన్ని పదో తరగతి లోనే ఎంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్