కోదాడ: విమాన ప్రయాణ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి

76చూసినవారు
కోదాడ: విమాన ప్రయాణ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద దుర్ఘటన పట్ల కోదాడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్నేని వెంకటరత్నం బాబు గురువారం ఒక ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్