కోదాడ: మల్లీశ్వరికి న్యాయం చేయాలి

77చూసినవారు
కోదాడ: మల్లీశ్వరికి న్యాయం చేయాలి
కుల వివక్ష కారణంగా ఆత్మహత్య చేసుకున్న మల్లీశ్వరికి న్యాయం చేయాలని ఆమె మృతికి కారణమైన నిందితుడిని ఉరి తీయాలనే నినాదంతో స్వేరోస్ అంబేద్కర్ వాదులు గురువారం కోదాడలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. మల్లీశ్వరిని ప్రేమించి కుల వివక్ష కారణంగా మరొకరిని వివాహం చేసుకొని ఆత్మహత్య చేసుకునేలా కారణమైన జాన్ రెడ్డి నిందితుడిని ఉరితీయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్