కోదాడ: బాప్టిస్ట్ చర్చిలో సైనికుల సంక్షేమానికి ప్రార్ధనలు

68చూసినవారు
కోదాడ: బాప్టిస్ట్ చర్చిలో సైనికుల సంక్షేమానికి ప్రార్ధనలు
కోదాడ బాప్టిస్ట్ చర్చిలో పాస్టర్ యేసయ్య ఆధ్వర్యంలో భారత సైనికుల క్షేమం కోసం శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ ప్రార్ధనల్లో టీపీసీసీ డెలిగేట్ సీహెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఏసు ప్రభువు దీవెనలతో సైనికులకు మనో ధైర్యాలు కలగాలన్నారు. పిల్లలకు ఆధ్యాత్మిక, జాతీయ భావాలు పెంపొందించేందుకు కృషి చేస్తున్న పాస్టర్ యేసయ్యను అభినందించారు. ఈ కార్యక్రమంలో టీచర్లు ఉన్నారు.

సంబంధిత పోస్ట్