కోదాడ మండల పరిధిలోని కాపుగల్లు గ్రామానికి చెందిన గుండపనేని రంగయ్య మృతి బాధాకరమని ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన దశదినకర్మలో పాల్గొని చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించిన అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు.