కోదాడ: వేసవి శిక్షణా శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

73చూసినవారు
కోదాడ: వేసవి శిక్షణా శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
కోదాడ మండలం గుడిబండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన వాలీబాల్ ఉచిత వేసవి శిక్షణా శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని శాంతి రెడ్డి ఫౌండేషన్ చైర్మన్ చందా సుధాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. అనంతరం విద్యార్థులకు వాలీబాల్స్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ బాధ్యులు బ్రహ్మారెడ్డి, ప్రదీప్, హెచ్ఎమ్ విమల కుమారి, పిడి పార్వతి ఉన్నారు.

సంబంధిత పోస్ట్