సిరికొండలో ఉపాధ్యాయుల బడిబాట కార్యక్రమం

83చూసినవారు
సిరికొండలో ఉపాధ్యాయుల బడిబాట కార్యక్రమం
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని సిరికొండ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి లాలు అన్నారు. శుక్రవారం మోతె మండలం సిరికొండలో బడిబాట కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తరంజన్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్