మునగాల మండలం ముకుందాపురం గ్రామంలో శనివారం జరిగిన సేంద్రియ వ్యవసాయ సమావేశానికి మునగాల మండల వ్యవసాయ అధికారి బి. రాజయ్య, ఏఈవో ఆకుపాముల, కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షులు నర్రా శ్రీపాల్ రెడ్డి హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో అభ్యుదయ రైతులు మొలుగురి గోపి, బండారు వెంకటేశ్వర్లు పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు.