కేతేపల్లి మండలంలో దారుణ హత్య

85చూసినవారు
నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం చెర్కుపల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో కట్టుకున్న భార్య, కొడుకు కలిసి తండ్రిని హత్య చేశారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. అదే గ్రామానికి చెందిన పిట్టల సైదులు (45)ను భార్య పిట్టల ప్రమీల, కొడుకు నవీన్ కలిసి మంగళవారం రాత్రి హత్య చేశారు. హత్య అనంతరం నిందితులు పారిపోయినట్లు సమాచారం. పూర్తి వివరాలె తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్