దామరచర్లలో 27 లక్షల విలువైన బంగారం అపహరణ

82చూసినవారు
దామరచర్లలో 27 లక్షల విలువైన బంగారం అపహరణ
నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలోని విజయ శ్రీ జ్యువెలరీలో చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు షట్టర్ ధ్వంసం చేసి సుమారు 27 తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లినట్లు వాడపల్లి పీఎస్ లో ఫిర్యాదు చేసినట్లు షాప్ యజమాని కాలే బ్రహ్మయ్య గురువారం తెలిపారు. దీంతో సంఘటనా స్థలాన్ని మిర్యాలగూడ రూరల్ సీఐపీఎన్ డి.ప్రసాద్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా నల్గొండ నుంచి క్లూస్ టీం రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్