మహిళలను కించపరిచిన కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడ సాగించలేదు

63చూసినవారు
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా మహిళా ఎమ్మెల్యేలను కించపరిచిన సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలు బేషరతుగా మహిళలకు క్షమాపణలు చెప్పాలని సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ధర్నా నిర్వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్