పెన్ పహాడ్ మండలం మాచారం గ్రామంలోని అమ్మవారి ఆలయంలో బుధవారం గుర్తు తెలియని దుండగులు పడి అమ్మవారి విగ్రహం మెడలో ఉన్న 8 గ్రాముల మంగళసూత్రాలు, 35 వెండి శఠగోపురం ఎత్తుకెళ్లారు. ఆలయ చైర్మన్ బొలక బొబ్బయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.