సూర్యాపేట: ప్రాణాలర్పించిన సైనికులందరికీ నివాళులర్పించిన ఆర్టిస్టులు

83చూసినవారు
సూర్యాపేట: ప్రాణాలర్పించిన సైనికులందరికీ నివాళులర్పించిన ఆర్టిస్టులు
భారతదేశ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు భారత సైన్యం భారతదేశానికి కబంధహస్తుల చుట్టూ ఒక కవచము వలె భారత సైన్యం దేశ ప్రజలకి రక్షణ కల్పిస్తున్న సైనికులందరికీ శనివారం ఉదయం పట్టణ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు శీను ఆర్ట్స్ ఆధ్వర్యంలో సంఘీభావం తెలిపారు. అనంతరం అధ్యక్షులు మన్సూర్ మాట్లాడుతూ దేశం కోసం మా ప్రాణలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్