సూర్యాపేట: జవాన్ కు నివాళి

81చూసినవారు
సూర్యాపేట: జవాన్ కు నివాళి
విశ్వహిందు పరిషత్ సూర్యాపేట జిల్లా ఆధ్వర్యంలోని శనివారం స్థానిక కల్నల్ సంతోష్ బాబు విగ్రహం వద్ద భారత్ పాక్ మధ్య యుద్ధంలో వీరోచితంగా పోరాడిన మన తెలుగు జవాన్ మురళి నాయక్ కి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు మన ఇండియన్ ఆర్మీ మద్దతుగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్