మద్దిరాలలో కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

56చూసినవారు
మద్దిరాలలో కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి
పొలంలో మందు పిచికారి చేస్తుండగా విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం మద్దిరాలలో జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. మద్దిరాలకి చెందిన భూతం వెంకన్న కుమారుడు కృష్ణ (25) పొలంలో మందు పిచికారి చేస్తున్నాడు. ఈ క్రమంలో విద్యుదాఘాతానికి గురై చనిపోయాడు. కృష్ణ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్